హే రామ్.. సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ ఘాటు విమర్శలు.
చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం.
దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు.
ఇది రాజ్యాంగ హక్కులపై దాడి.. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.
*ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడ్ పోలీస్ రాజ్యం కాదు. జంగిల్రాజ్ కాదు.. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి.
: మాజీ సీఎం & వైయస్ జగన్
Post a Comment