కూటమి పాలనపై మరోసారి వైసీపీ అధినేత జగన్‌ ఎక్స్‌లో పోస్ట్‌..!


హే రామ్‌.. సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ అంటూ ఘాటు విమర్శలు.

చంద్రబాబు దుష్టపాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం.

దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు.

ఇది రాజ్యాంగ హక్కులపై దాడి.. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.

*ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడ్‌ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు.. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి.

: మాజీ సీఎం & వైయస్ జగన్‌

Post a Comment

Previous Post Next Post